16, సెప్టెంబర్ 2013, సోమవారం

పరిశ్రమల మంత్రి గారు కళ్ళు తెరవండి


ఎద్దు పుండు కాకికి ముద్దు  అనే సామెత ఆంద్ర ప్రదేశ్ లోని పరిస్థితులకు అద్దం పడుతోంది.  ఒక పక్క ఉన్నత విద్యావంతుడు, అమెరికాకు పొట్టకూటికోసం వలస వెళ్ళిన మన పొన్నాల లక్ష్మయ్య గారు ఉద్యమాల కాలంలో ఐ టి రంగం గణనీయమైన అభివృద్ధి సాధించింది అని చెప్తుండగా, పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.    ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చిన పరిశ్రమల ప్రతినిధి ఇంటర్వ్యు చదవండి --- 


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి