22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

భాగ్యనగరంపై తీవ్రవాదుల పంజా


పులులు, సింహాలు ఒక సారి ఏదైనా జంతువును చంపితే పూర్తిగా ఆ జంతువును భక్షించవు.   కొన్ని అవశేషాలు కళేబరం దగ్గరే వదిలి మరుసటి రోజు వచ్చి మిగిలిన ఆహారాన్ని భుజిస్తాయి.   ఇది జంతువుల నైజమ్.    ఉగ్రవాదం ఈ జంతువుల కంటే హీనమైనది.     దిల్సుఖ్ నగర్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు కబళించడం వరుసగా ఇది మూడవ సారి.    ఉగ్రవాదానికి మతం ఉండదు అనడానికి ఉదాహరణ ముగ్గురు ముస్లిం యువకుల మృతి.   


ఈ దాడిలో చనిపోయిన అమాయక ప్రజల  మృతికి ప్రఘాడ సంతాపం తెలియచెద్దామ్.  

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి